అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాబోమని, ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమంలా ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం విమర్శలు గుప్పించారు.
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బెదిరిస్�
ముంబై: వచ్చే ఏడాది మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. రెండు రోజుల సందర్శనకు రాజస్థాన్ వెళ్లిన ఆయన జైపూర్లో గురువారం మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘�