రాష్ట్రంలో యూరియా నిల్వలు అడుగంటుతున్నాయి. వారం పది రోజులకు సరిపడా యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వస్తేనే రైతులకు యూరియా అందుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్
ఈ నెలాఖరులోగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత కేంద్ర క్యాబినెట్ విస్తరణతోపాటు మార్పులు చేర్పులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలు
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) కలకలం భారత్లోనూ మొదలయ్యింది. దేశంలో ఐదు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మ�