ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
కొత్త నేర చట్టాలను సమీక్షించి సవరణలు తేవాలని, పెండింగ్లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవార�
దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
New Parliament House కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదానికి మోదీ సర్కార్ తెరలేపింది. ఎంపీలందరికీ అందజేసిన భారత రాజ్యాంగ పుస్తకాల పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాల్ని తొలగించింది. సభ్యులకు అందజేసిన హిందీ ప్రతుల�