MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం.. కాంగ్రెస్ నేతలకు తప్పకుండా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ
Vasudeva Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది.. ఈ ఆరు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్�
TSPSC | గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన టీఎస్పీఎస్స�
R. Krishnaiah | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాట మారుస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందని బీసీ సంక్షే సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు.
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పది జిల్లాలుగా ఉన్న తె�
TSPSC | టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు. తాను ఏ తప్పు చేయలేదు.. అయినా తప్పుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యత నిర్వర్తించే వాతావరణం లేదు అ
AP | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస�
కరీంనగర్ : స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ అన్నారు. పారదర్శకంగా ప్రభ�
Rachakonda Police | ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్
Hyderabad | ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి రూ.5.7 లక్షల నగదు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్లు, ప్రింటర్, ల్యాప్టాప్ను స
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చేగుంట : నిరుద్యోగులు పనిలేక వృథాగా ఉండకుండా ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. మండల కేంద్రమైన చేగుంటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణ