మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు �
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మైలారం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గంట వైష్ణవి ఎంపికైనట్లు హెచ్ఎం పీ చంద్రశేఖర్ రెడ్డి, పీఈటీ సాంబమూర్తి గురువారం తెలిపారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైన బుక్యా పుష్పలత, బీ.కళ్యాణి, బీ.అక్షయ ఈ నె