కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడా
Bajireddy Govardhan | చట్టసభల రాజ్యాంగ హక్కులను రక్షించాల్సిన అసెంబ్లీ స్పీకర్ భక్షకుడుగా మారడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
Emergency | ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం (Undemocratic) కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం (Unconstitutional) మాత్రం కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు.