రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది.
రితుజా లట్కేను అభ్యర్థిగా నిలుపాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిర్ణయించింది. దీంతో బృహన్ ముంబై కార్పోషన్ (బీఎంసీ)లో పని చేస్తున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. బీజేపీ మద్దతుతో సీఎం అయిన శివసేన రెబల్�