వార్షిక బడ్జెట్పై బల్దియా మల్లగుల్లాలు పడుతున్నది. రాబోయే ఏడాది (2026-27)కు సంబంధించిన బడ్జెట్పై అధికారుల కసరత్తు కొలికి వచ్చిన సమయానికి గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 27 పట్టణ స్థానిక సంస్థలను �
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.