ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీ అభిప్రాయాలను తెలుసుకున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు.
ఉక్రెయిన్కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క
భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.