యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 షెడ్యూల్లో భాగంగా జరుగుతున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జ�
ఇటీవల వాయిదా పడిన నీట్-పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు.
పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన యూజీసీ నెట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈసారి ఆన
ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది.