PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 30(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు-2025 ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం జరిగిన ఉగాద�
ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో హైదరాబాద్ కళాకారిణి సత్తా చాటింది. నృత్య పోటీల్లో ఉత్తమ కళాకారిణిగా మోక్ష ధృతి అవార్డు అందుకుంది.
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులను ఉగాది అవార్డులిచ్చి సత్కరించేందుకు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రైతులు కొత్త ఆవిష్కరణల...