లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 25 సంవత్సరాల పాటు తాము పాలు పోసి పెంచితే.. ఆ పాము తమనే బుస కొడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయినా.. దానిని ఎలా చంపాలో తమక