బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. ‘యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్'కు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నియమితులయ్యారు.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ ఏకధాటిగా 14 ఏండ్లు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని తిరుగులేని మెజార్టీతో మట్టికరిపించింది. ఇప్పట�
తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు లాంగ్లిస్టులో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే జాబితాలో నాగరాజు