ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫ
ఉదయ్పూర్ లో దర్జీగా పనిచేసుకుంటున్న కన్హయ్యలాల్ పై ఇద్దరు దుండగులు హత్యకు పాల్పడ్డ ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఈ హేయమైన చర్యపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.
ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను హత్య చేసిన నిందితులను నాలుగు రోజుల్లోగా ఉరితీయాలని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ డిమాండ్ చేశారు.
టైలర్ తల నరికిన దుండగులు ఉదయ్పూర్లో ఉద్రిక్తతలు నగరంలో కర్ఫ్యూ విధింపు రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు 24 గంటలు ఇంటర్నెట్ బంద్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఉదయ్పూర్/జైపూర్, జూన్ 28: రాజస్థా
First Omicron death: భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లోనే నమోదైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గత గురువారం అంటే డిసెంబర్ 30న మహారాష్ట్రలో ఓ 52 ఏండ్ల ఒమిక్రాన్ బాధితుడు మరణించాడు. ఆ తర్వాత రో�