లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక
Drone Attack: డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. మాస్కోపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు. రష్యా రాజధానిపై దూసుకొచ్చిన 69 యూఏవీలను కూల్చివేశారు. మాస్కో శివారు ప్రాంతాల్లో బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి.
Drones Attack: డజన్ల సంఖ్యలో డ్రోన్లు.. క్రిమియాపై అటాక్ చేశాయి. ఈ విషయాన్ని రష్యా మిలిటరీ పేర్కొన్నది. మొత్తం 28 యూఏవీలను కూల్చినట్లు రష్యా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.