ICC Under 19 World Cup 2024: మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలున్న అండర్ - 19 వరల్డ్ కప్ టోర్నీలో ఆద్యంతం రాణించిన ఆటగాళ్లకు అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ జాబితాను ఐసీసీ ప్రకటించింది.
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
U-19 World Cup 2024: 15వ ఎడిషన్గా జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 41 మ్యాచ్లు జరుగుతాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.