సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంత రైతులు విభిన్న రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరుకు, ఆలుగడ్డ, పసుపు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఆలుగడ
వాతావరణ అనుకూల, మేలైన రకాలను మాత్రమే ఎంచుకొని పంటలు సాగు చేయాలని ఉత్తర తెలంగాణ మండల రైతులకు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పీ రఘురాంరెడ్డి సూచించారు.
వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ల