వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆదివారం వెల్లడించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, ఓపెన్స్లాబ్ను సుందరంగా తీర్చి�
వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి