రాజస్థాన్ బికనీర్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బుధవారం శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకులో మందుగుండు లోడ్ చేస్తున్న సందర్భంగా పేలుడు సంభవించి ఇద్దరు సైనికులు మరణించారు. మరో సైనికుడు గాయపడ్డా�
జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో మ�
భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.