రష్యా సైన్యం నియమించుకొన్న మరో ఇద్దరు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇటీవల మరణించారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఈ యుద్ధంలో మరణించిన భారతీయుల సంఖ్య నాలుగుకు చేరిందని తెలిపింది
న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్