ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
Minister Harish Rao | కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఇటీవల తీన్మార్ మల్లన్న.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై చేసిన బాడీషేమింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఇండియన�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి ఇరవై �
హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయంగా రూ. 2 లక్షలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబా�
ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలి | కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో పాల్గొంటున్న జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసి�