ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వా దనలు జరిగాయి. లిక్కర్ పాలసీపై స రైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ కేసును కొట్టివేస
శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లే
సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది.