శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లే
సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది.