నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగి ఎనిమిది రోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా లోపల ఉన్న వారిని బయటికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎల్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో అధికారులు, రెస్యూ టీమ్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజులైనా సహాయ చర్యలతో సమస్య కొలిక్కి రాలేదు. టన్నెల్లో ఇరుక్కున్న వారిని ఎలా తీసుకురావాలనే పరిశీలనలతోనే సరిపోయి
Rat Miners | అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత తమ ప్రాణాలు పణంగా పెట్టి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడిన తమ సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ర్యాట్ మైనర్స్ ఆరోపించారు. కేవలం రూ.50,000 చెక్కు ఇచ్చి చే�