రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, బీఈడీ తదితర కోర్సులకు సంబంధించి రూ.7700 కోట్ల బోధనా రుసుములు, ఉపకార వేతనముల బకాయీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏ
అమెరికాలో విద్య చాలా వ్యయభరితంగా మారింది. డాలర్తో రూపాయి మారకం విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతుండటమే ఇందుకు కారణం. ఈ నెల 18న రూ.79.69గా ఉన్న డాలర్ విలువ 28 నాటికి రూ.81.79కి చేరింది.