Tirumala | తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి స్థానికులకు గుడ్న్యూస్ తెలిపింది. టీటీడీ బోర్డు ఈనెల 18న తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై ప్రతినెల మొదటి మంగళవారం డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాల�
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. తమకు అందే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారంతో తాపడం...