Rajini Saichand | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజనీ సాయిచంద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాని�
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూసీ) చైర్పర్సన్గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
ఎఫ్డీలకు ఎలాంటి నష్టం జరగలేదు వడ్డీతో సహా తిరిగి చెల్లించారు ఎస్డబ్ల్యూసీ ఎండీ జితేందర్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్డబ్ల్యూసీ)కు సంబంధించిన ఫిక్స్�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉ�