రాష్ట్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలలో 14 ఏండ్ల సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ కూడా విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వ�
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు సైతం విడుద�
గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని గురువారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న సుమారు 70 మందిపై బేగంబజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష