గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడాన్ని విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ముమ్మాటికీ విద్యార్థి, నిరుద్యోగుల విజయమేనని స్�
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం కంటే పోస్టుల సంఖ్య పెంచడమే ముఖ్యమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని గురువారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న సుమారు 70 మందిపై బేగంబజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా యువత కష్టపడి చదువుతూ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్డడీ సర్కిల్లో గ్రూప్-2నకు సంబంధించి మూడు న�