TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసిన సిట్.. త్వరలో పూర్తిస్థాయి చార్జిషీట్ కోర్టులో సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 91 మంది
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �