రాష్ట్రంలో అమలవుతున్న ‘గృహజ్యోతి’ (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు) పథకానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బోయినపల్లిలో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న బయో ఎనర్జీ ప్లాంట్ను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఆర్ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు సోమవారం సందర్శించారు. మార్కెట్ �
విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఏసీడీ చార్జీలు వసూలు చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు చెప్పారు.
రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్), 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రజలు, సంస్థలు, ఎన్జీవోల నుంచి అభ్యంతరాలను స్వీకరి�