ఆవర్తన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం పటాన్చెరు, ఆర్సీపురం, పాశమైలారం, బీహెచ్ఈఎల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. రాత్రి 8గంటల వరకు పటాన్చెరు, ఆర్సీపురంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపా�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీప�
ఉత్తర ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి, ఖాజాగూడలో అత్యధికంగా 1.3సెం.మీ., మాదాపూర్లో 1.0 సెం.మీ., గాజులరామారంలో 0.6 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎ�