ఎస్జీటీగా పదోన్నతి పొందేందుకు టెట్ పేపర్- 1, స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కోసం పేపర్- 2లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు అన్యాయం జరుగుతున్నది. టెట్లో ఉన
టీచర్ కావాలనే ఏకైక లక్ష్యంతో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన యువత కలలపై రాష్ట్ర సర్కార్ నీళ్లు చల్లింది. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుత�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) తెలిపింది. బుధవారం నుంచి 16 వరకు ఆ�
TS TET Notification | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక