నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ | రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
రైతుబంధు | రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. తొలి మూడు రోజుల్లో రైతుబంధు
హైదరాబాద్ : పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బుధవారం రెండు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న సుమారు 15.07 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మొత్త�
మంత్రి కేటీఆర్ | ప్రపంచ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సౌదీ భారత
మంత్రి గంగుల | రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణ సంఘాలతో మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం
ఇంటర్ | ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న పేర్కొన్నారు
సంగారెడ్డి | సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీపీసీఆర్ సెంటర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.