తెలంగాణలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం 79 కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించిన టీఎస
టీఎస్ ఎడ్సెట్ గురువారం సజావుగా ముగిసినట్టు కన్వీనర్ ఏ రామకృష్ణ తెలిపారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. పరీక్షకు 31,725 దరఖాస్తులు రాగా, 27,495 (
టీఎస్ ఎడ్సెట్కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 27 వేలకుపైగా వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి మించి దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఎడ్సెట్ పరీక్షాకేంద్రాల్లోని తొమ్మిది ప