టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..రాష్ట్రంలో 5జీ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఎనిమిది నగరాల్లో ఈ 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా రామగుండం, మంచిర్యాలలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.
Jio 5G services | రిలయన్స్ జియో కంపెనీ దేశంలోని మరో 34 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో కొత్తగా ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.