Watch | మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పడం కష్టం అంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని గ్వాలియర్ (Gwalior) లో ఓ వృద్ధుడికి మృత్యువు ఊహించని రీతిలో ముంచుకొచ్చింది.
కంటైనర్ ట్రక్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై భారీ లోడ్తో వెళ్తున్న ఒ