కాచిగూడ : సీఎం కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అంబ
పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకం అద్భుతంగా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలతో పాటు ఓసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మొన్న మా సుట్టాల పిలగాడు చనిపోయిండు. రైతు బీమా వల్ల ఆ కుటుం�
తెలంగాణలో అభివృద్ధి ఉషస్సులు ఇంటింటా సంతోషాల వెల్లువ గర్జల నిండుగా ధాన్యపురాశులు.. గుండెల నిండా సంబురాలు సంక్షేమంలో సాటిలేని రాష్ట్రం ప్రగతిపథంలో పరుగుల తెలంగాణ తెలంగాణ వచ్చినప్పుడు ఏ వృద్ధుడూ అనుకోల�
‘రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ వంటి పథకాలకు పురుడుపోసింది తెలంగాణ రాష్ట్రం. ప్రతి పథకంలోనూ ప్రజల కష్టాలు తీరాలన్న కేసీఆర్ తపన దా�