అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ �
స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుం�
అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. వరి కొనుగోళ్లపై నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. నో ఇన్జెస్టిస్ టు గ్రోయింగ్ స్టేట్స్.. వి డిమాండ్ యూనిఫామ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ.. న్యూఢిల్లీ: లోక్స
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన