మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
అమీర్పేట్ : నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పటిష్ఠమైన క్యాడర్ నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టి సారించిం దని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్�
ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వ�
టీఆర్ఎస్ ప్లీనరీ | టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ర�
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంబీపూర్ రాజు, టీఎస్ఐఐసి చైర్మెన్ బాలమల్లుతో పాటు స్�
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతి నిధులు పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హజరుకానున్న ప్రతి
మాదాపూర్ : టీఆర్ఎస్ పార్టీ సమర్థతను, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్య దక్షతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
చంపాపేట : ప్రతి ఒక్కరు భక్తిభావాలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్త్ర తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆయన 66వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బుదవారం రాత్రి చంపాపేట పోచమ్మగడ్డలోని శ్రీ ప్రసన్నాంజ