కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్డౌన్�
నీకు అసలు అత్మగౌరం అనేది ఉందా? నాపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అక్రమని తేలిన అసైన్డ్, దేవాలయ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేస్తావా? గ్రానైట్ టాక్సులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే ఐదురెట్లు �
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.
ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతాం 15 రోజుల క్రితమే మాకు స్వాతంత్య్రం రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది టీఆర్ఎస్సే మేము నడిచేది సీఎం కేసీఆర్ బాటలోనే ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థే మాకు ప్రధానం కరీంనగర్ జడ్పీ చై�
నల్లగొండ : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ తన నియోజకవర్గ ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో �
కరీంనగర్ : పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే ముఖ్యం. నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క�