మంత్రి జగదీష్ రెడ్డి | సూర్యాపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్(యస్) మండలం రామన్నగూడెం, ఏపూర్ గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి 300 మంది మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�
ఖమ్మం జిల్లా వైరాలో జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 200 కాంగ్రెస్ కుటుంబాల వారు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా న�