మంత్రి జగదీష్ రెడ్డి | సూర్యాపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్(యస్) మండలం రామన్నగూడెం, ఏపూర్ గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి 300 మంది మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�
ఖమ్మం జిల్లా వైరాలో జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 200 కాంగ్రెస్ కుటుంబాల వారు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా న�
మంత్రి గంగులకు ముదిరాజ్, యాదవుల లేఖ కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ముదిరాజ్, యాదవ సంఘాల నాయకులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా
ఖమ్మం/ రఘునాథపాలెం: రాష్ట్రంలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప�
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్ కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15: గుండెపోటుతో మృతిచెందిన టీఆర్ఎస్ పార్టీ బీమా విభాగం బాధ్యుడు కావేటి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�