ఆ భావజాలం ఎక్కడికి పోయింది.? తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన ఈటలకు కేసీఆర్ను విమర్శించే అర్హత
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల
టీఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి.? | ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమ�
హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడు
ఆ దేవుడు కూడా గెలిపించలేడు ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి రాజకీయాల్లో ఆత్మహత్యలే రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం నల్లగొండలో మీడియాతో గుత్తా సుఖేందర్రెడ్డి చిట్చాట్ నల్లగొండ, జూన్ 10(�
ఉద్యమ నాయకులను కించపరిచిన చరిత్ర ఈటలది అభివృద్ధి పనులను సొంత పైసలతో చేయలేదు కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి ఈటలపై మండిపడ్డ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం హుజూరాబాద్, జూన్ 9 : పీవీ జిల్ల
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. నా
జగిత్యాల: మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్ప