నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లనున్న ఆహ్వానితులు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పండుగ వాతావరణంలో చేసేలా ఏర్పాట్లు సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగ�
మాదాపూర్ : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు గ్రేటర్ సిద్ధమైంది. ఎటూ చూసినా నగరం గులాబీమయంగా మారిపోయింది. సభ జరిగే హెచ్ఐసీసీ వేదిక వైపు వచ్చే మార్గాలన్నీ గులాబీ తోటను తలపిస్తు�
ప్లీనరీకి మహా నగరం ముస్తాబు.. రెండు రోజుల ముందే పండగ వాతావరణం అడుగడుగునా అలంకరణ, ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లతో గులాబీమయం ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, తోరణాలు సిటీబ్య�
కనీవినీ ఎరుగని రీతిలో ప్లీనరీ ఏర్పాట్లు చేయాలి 25న గ్రేటర్ గులాబీమయం కావాలి ప్రజాప్రతినిధులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ప్లీనరీకి రావాలి జిల్లాల నుంచి వచ్చే వారికి ఘన స్వాగతం పలకాలి విజయగర్జనకు ఇప్ప�
మాదాపూర్ / కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 18 : ఈ నెల 25వ తేదీన జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్