దేశ్ కీ నేత కేసీఆర్' అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నారని, ఆయన పాలనను, ఇక్కడి పథకాలను వ
భారతావని దశ, దిశను మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఊరూరా, వాడా కదంతొక్కాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు లావుడ్యా రామ�
దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) తగ్గినట్టు కేంద్రం ప్రకటించింది. 2009-21 మధ్య నక్సలైట్ల హింసాత్మక కార్యక్రమాలు గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ప్రభ�