భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రెండోరోజైన గురువారం కూడా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది.
కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
టీఆర్ఎస్కు కార్యకర్తలే గొప్ప బలం. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఎమ్మెల్యేకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. వారి సాధకబాదకాలు, కుటుంబ పరిస్థితులు చెప్పుకునేలా ఎమ్మెల్యే నడుచుకోవాలి.