స్పామ్ కాల్స్తో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించినట్లు అయింది. వీటిని నియంత్రించడానికి టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇప్పటికే నడుం బిగించగా..తాజాగా వీటికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 28: రిలయన్స్ జియో కొత్తగా నెలరోజుల కాలపరిమితితో ఒక కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ప్రతీ నెలా రీచార్జ్ చేయాల్సిన తేదీని ప్రీపెయిడ్ యూజర్లు సులభంగా గుర్తుంచుక�
టెలికం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో పంద్రాగస్టుకల్లా 5జీ టెలికం సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 15నాటికి 5జీ సేవలు ప్రారంభయ్యేలా చూడాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాల్ని అం�