టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్-ఎన్టీఆర్. ఈ ఇద్దరూ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మి�
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతే�
పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్కు సైతం జీవితాంతం మరచిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అంటూ ఆకాశమంత అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. దాంతో త్రివిక్రమ్ క�