Tripura Governor | నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలోని అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్ర సేనా రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
Indra Sena Reddy | త్రిపుర గవర్నర్గా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం రా�