రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ట్రిపుల్ ఆర్ మొత్తం మ్యాప్ను గూగుల్లో పరిశీలించిన ఆయన, భ�
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.