రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా దోస్త్ ద్వారా డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టిన సెక్టార్ స్కిల్ కోర్సుల అమలులో భాగంగా త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. బీబీఏ హెల్త్ �
దీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం, మానసికంగా వారిని మరింత శ్రేష్ఠులుగా తీర్చిదిద్దేందుకు ఉస్మానియా యూనివర్సిటీ, పోలీసు పరిశోధన అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.